Chalo Assembly

    రాజధానిలో ఆందోళనలు 32వ రోజు..బాబు మరో యాత్ర

    January 18, 2020 / 01:33 AM IST

    రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు 32వ రోజుకు చేరాయి. అన్ని గ్రామాల్లో ప్రజలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2020, జనవరి 18వ తేదీ శనివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా జేఏసీ నేతలు పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్�

10TV Telugu News