Home » Chandrababu Naidu
ప్రజా తీర్పును వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటుగా చూడాలన్నారు చంద్రబాబు. వైసీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్న చంద్రబాబు.. చివరికి పులివెందులలో కూడా తిరుగుబాటు మొదలైందన్నారు.
ఫలితాలతో పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయన్నారు. త్వరలో ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయని హెచ్చరించారు. మరోవైపు 'వై నాట్ 175' అని జగన్ అంటే ఇప్పుడు వినాలని ఉంది అని బాలయ్య అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఆధిక్యం లభించింది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆయనకు వెయ్యి ప
ఏపీని విడగొట్టిన కేసీఆర్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారని నన్ను అడుగుతున్నారు. ఏపీ రాష్ట్రాన్ని విడగొట్టింది కేసీఆర్ కాదు. ఏపీని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఏపీని విడగొడితే బీజేపీ సహకరించింది. వైసీపీ, టీడీపీ దీనికి అనుకూలంగా �
టీడీపీ నేత నారా లోకేశ్ తన పాదయాత్రలో వైసీపీ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇకపై అలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయన్న మిథున్ రెడ్�
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. జనవరిలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నివారాలుగా మృత్యువుతో పోర�
Vallabhaneni Vamsi : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై హాట్ హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. జూ.ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి, టీడీపీలోకి రావాలని టీడీపీ నేత నారా లోకేశ్ ఆకాంక్�
జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ లోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవడు..? ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటి? చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టీడీపీ ని ఎన్టీఆర్ కి అప్పగించాలి.
మాజీమంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, నారాలోకేశ్ లపై నిప్పులు చెరిగారు. తీవ్ర విమర్శలు చేశారు. గన్నవరం గొడవలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని తప్పుపట్టారు. టీడీపీ నేత పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు చూస్తు
ఆంధ్రప్రదేశ్ లో ఉండే సంపద అంతా తనవద్దే ఉండాలని సీఎం జగన్ ఉద్దేశమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. కన్నా