Home » Chandrababu Naidu
Gudivada: వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా దురుసుగా ప్రవర్తించారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.
మే నెలలో సీఎం జగన్ బందర్ పోర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్ని నాని అన్నారు. మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని, మే మొదటి, రెండు వారాల్లో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
కొడాలి కోటలో చంద్రబాబు
కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను మోసం చేసింది కొడాలి నాని అంటూ నందమూరి రామకృష్ట ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న తల్లి లాంటి టీడీపీ పార్టీ మోసం చేసిన కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని ఆ విషయాన్ని మర్చిపోయి ఇష్టానురీతిగా నందమూరికుటుంబ సభ్�
ఏపీకి పెట్టిన దరిద్రం చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
"ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని.. నువ్వు కట్టిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?" అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫొటోలతో ట్వీట్ చేశారు చంద్రబాబు.
AP Politics : 175 సీట్లలో పోటీ చుట్టూ ఏపీ రాజకీయం
Gummanur Jayaram : వాల్మీకులకు ఒక్క పదవి ఇవ్వకుండా చంద్రబాబు విస్మరించారు. 70ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ కూడా వాల్మీకులను గుర్తించలేదు.
ఇంతటితో ఇలాంటి వాటిని విరమిస్తే సరేసరని లేదంటే అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరం లోకేష్ క్యాంపు వద్దకు వెళ్తామన్నారు. తాను మహా మొండిని, చంద్రబాబు నాయుడు గుమ్మం ముందు పడుకోమన్నా పడుకుంటా అని పేర్కొన్నారు.