Home » Chandrababu
pothula sunitha resign : టీడీపీ నేత, ఎమ్మెల్సీ పోతుల సునీత కీలక నిర్ణయం తీసుకున్నారు. పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిర�
abdul aziz : గత సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వైసీపీ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో నెల్లూరు రూరల్ ని�
jamili elections: దేశంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది బీజేపీ స్లోగన్. 2016లో ప్రధాని మోదీ తొలిసారి ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు దేశంలో జమిలి ఎన్నికల గురించి పెద్ద చర్చే జరిగింది. సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు, ఇతర రాష్ట్రాల్లో రా
polavaram: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తప్పులు చేసిందెవరో ప్రజలకు తెలుసు అని ఏపీ మంత్రి అనిల్ అన్నారు. టీడీపీ బండారం బయట పెడతామని ఆయన చెప్పారు. సోమవారం(అక్టోబర్ 26,2020) పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబుపై
vizianagaram assembly incharges change: విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జిల మార్పుపై టీడీపీ అధిష్టానం విస్తృతంగా చర్చలు జరుపుతోందని అంటున్నారు. కొత్త ఇన్ఛార్జిల నియామకం, పాతవారిని కొనసాగించడం వంటి కీలక నిర్ణయాలపై తర్జనభర�
Mahesh babu: సూపర్స్టార్ మహేశ్బాబు.. తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారా? మహేశ్ను మెప్పించేలా టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న అడుగులు చూస్తే అలా అనిపిస్తోందని టాక్. ఎలాంటి పదవులూ వద్దంటున్న గల్లా ఫ్యామిలీకి కొత్త కమిటీలో
devineni uma: తెలుగుదేశం అధినేతకు.. ఆ నాయకుడు చెప్పిందే వేదం. ఒకప్పుడు ఒంటిచేత్తో కృష్ణా జిల్లా రాజకీయాలను నడిపిన చరిత్ర ఆయనది. కానీ.. ఇప్పుడు ఆ పట్టు సడలింది. కళ్లముందే.. ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోయింది. పైగా.. కాలం కలిసి రావట్లేదు. పక్కన నిలబ
chandrababu: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలు, పొలిట్బ్యూర్ సభ్యుల ప్రకటనలు జరిగిపోయాయి. వచ్చినోళ్లకు పదవులు వచ్చాయి.. రానోళ్లకు రాలేదు. ఏ పార్టీలో ఉన్నదైనా ఇదే.. తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల అధ్యక్షులుగా బీసీలనే నియమించింది. వారిలో ఒకరికి
Kothakota Dayakar Reddy couple: ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా అంటే టీడీపీకి పెట్టని కోట. అలాంటిది ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఆ పార్టీ పత్తా లేకుండా పోయింది. కానీ ఇప్పటికీ పార్టీని, కేడర్ను నమ్ముకొని నెట్టుకొస్తున్నారు కొత్తకోట దంపతులు. కొత్త
tirupati bypolls: తిరుపతి సిటింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకపోయినా త్వరలోనే ఎన్నిక జరిగే అవకాశముంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఒకవేళ బ�