Home » Chandrababu
SAJJALA SLAMS CHANDRABABU OVER AMARAVATI టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. అమరావతి ఉద్యమం పేరిట ‘300 రోజుల’ పేరుతో ఓ హడావుడి కార్యక్రమం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు,ఆయన తనయుడు నారా లోకేష్ తీరు పట్ల తీవ్ర స�
panabaka lakshmi : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మరోసారి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో నాలుగుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారామె. మూడు సార్లు నెల్లూరు నుంచి ఎంపీగా గెలవగా.. 2009లో బాపట్ల పార�
visakha tdp: విశాఖ జిల్లాలో టీడీపీకి పట్టు ఎక్కువ. ముఖ్యంగా రూరల్ జిల్లాలో ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయినా పార్టీ బలం మాత్రం తగ్గలేదనే చెప్పాలి. సిటీ పరిధిలో మాత్రం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలిచింది. అంత
vizianagaram tdp: పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను నియమించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. పార్టీని పునరుద్ధరించే పనిలో భాగంగా చర్యలు చేపట్టింది. కాకపోతే ఇక్కడే కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయట. కొన్ని చోట్ల పార్టీలో విభేదాలు బయటపడుతున�
tirupati loksabha bypolls: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప పోరు ఖాయమైంది. సిట్టింగ్ స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి మరణిస్తే పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలన్న ఫార్ములా తిరుపతి విషయంలో వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదని అంటున్నారు. వైసీపీ కూ
cm jagan key decision: ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి హస్తిన టూర్ ముగిసింది. ప్రధాని మోడీతో భేటీ పూర్తయిన తర్వాత అమరావతికి తిరుగుపయనమయ్యారు. ఇవాళ(అక్టోబర్ 6,2020) పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని ప్రచారం జరిగినా.. ఆయన ఎవరినీ కలువకుండానే ఏపీకి బయలుదేరారు. జగన
bollineni srinivas gandhi: 5 కోట్ల లంచం కేసులో ఈడీ మాజీ అధికారి బొల్లినేని గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్పుట్ క్రెడిట్స్ మంజూరు కోసం లంచం తీసుకుంటూ బొల్లినేని సీబీఐకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించింది సీబీఐ. బాధితుల నుంచి 10 లక్ష�
jagan new sketch: అధికార వైసీపీ మరోసారి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వేడి పుట్టించాలని ప్లాన్ చేసిందంట. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన తర్వాత వైసీపీ విపరీతమైన పొలిటికల్ మైలేజ్ను ఆశించింది. నగరంపై పట్టు సాధించడంతో పాటు మెజార్టీ వర్గాల మనసు గె�
visakhapatnam ysrcp: విశాఖ జిల్లా రాజకీయాల్లో అధికార పార్టీ వ్యూహాలు మారుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు తహతహలాడుతున్న వైసీపీ.. తన ఎత్తుగడలను వేగవంతం చేసింది. 2019 ఎన్నికల్లో జిల్లా అంతటా వైసీపీ పాగా వేసినా సిటీ పరిధిలోని నాలుగు స్థానాలను
ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. విగ్రహాలు విరిగితే నష్టమేంటి అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్