Home » Chandrababu
అవంతి శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాస్రావు.. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన లీడర్లు. ఇప్పుడు మాత్రం చెరో దారిలో నడుస్తున్నారు. పార్టీ మారినా పదవులు చేపట్టడంలో న్యాక్గా వ్యవహరిస్తారనే టాక్ ఉంది వీళ్లిద్దరికి. నిజానికి అవంతికి రాజక�
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనూహ్యంగా జరిగిపోయింది. అధ్యక్షుడి మార్పు ఖాయమని ప్రచారమున్నా.. సోము వీర్రాజు అవుతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. హైకమాండ్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అధ్యక్ష బాధ్యతల్ని సోము వీర్రాజుకి అప్పగించింది. బ
గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్లో పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో దిట్ట. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలైనా గంటా శ్రీనివాసరావు మాత్రం వైజాగ్ ఉత్తరం నుంచి విజయం సాధించారు. ఎప్పుడూ అధికార పార్టీ�
ఏపీలో 30లక్షల మంది పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. దేవుడు కరుణిస్తే, అడ్డంకులు అన్నీ తొలిగిపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ చెప్పారు
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను విశాఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం(జూలై 21,2020) తుదిశ్వాస విడిచారు. జనార్ధన్ విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మ�
ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్..గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. ఆయనను తిరిగి పదవిలో నియమించే విషయంలో గవర్నర్ను కలవాలని కోర్టు సూచించడంతో… ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. 2020, జులై 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు రమేశ్కుమార్క�
రాజకీయాల్లో ఆయన శైలే వేరు. వయసు 75 అయినా ఇప్పటికీ అదే స్పీడ్. ప్రత్యర్థులను తన మాటల చాతుర్యంతో హడలెత్తిస్తారు. పార్టీ గాలి వీచినప్పుడు మాత్రమే గెలుస్తారనే పేరున్న ఆయన ఈసారి మాత్రం ప్రత్యర్థి పార్టీ వేవ్ లోనూ గెలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్
ఆ మంత్రిగారి మాటల్లో కావల్సినన్ని పంచ్ లు ఉంటాయి. కావాలనుకుంటే బూతులూ ఉంటాయి. చంద్రబాబుని చెడుగుడు ఆడాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని అభిమానులు కీర్తిస్తుంటారు. ఇంతకాలం మైకుల ముందు వెనుకాముందు చూసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడిన ఆయన ఇప్పు�
వైసీపీ సర్కార్పై టీడీపీ ఎంపీలు కత్తులు దూస్తున్నారు. జగన్ పాలనపై వారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా 2020, జులై 16వ తేదీ గురువారం టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వారంతా రాష్ట్రపతి రామ్నాథ్ కో�
ప్రశ్న క్లారిటీగా ఉంటేనే, జవాబు కూడా అంతే క్లారిటీగా ఉంటుంది. క్వశ్చన్ లో కన్ ఫ్యూజన్ ఉంటే, ఆన్సర్ లో క్లారిటీ మిస్ అవుతుంది. ప్రస్తుతం ప్రశ్నించే పార్టీలో అదే జరుగుతోంది. ప్రశ్నించే పార్టీ నాయకుడే ప్రశ్నగా మిగిలిపోతున్నాడు. ప్రభుత్వ నిర్ణయ