Home » Chandrababu
ఏపీ రాజకీయాల్లో కరోనా వైరస్ మంటలు పుట్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. కరోనా వైరస్ గురించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు
మోడీ సర్కార్ పై పొగడ్తలు గుప్పించారు టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో పేదలు,కూలీలు,కార్మికులు,రైతులను ఆదుకునేందుకు గురువారం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7ల�
కరోనా నివారణకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు విరాళం ప్రకటించారు. రూ. 10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత విరాళంతో పాటు టీడీపీ ఎమ్మెల్యే నెల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇస్తున్నట్లు తెలిపారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం ఆయన వీడియో �
నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఎన్నికలను చూసిన ఆయన.. ఇప్పుడు చూస్తున్న లోకల్ బాడీ ఎన్నికలు మాత్రం ప్రత్యేకమైనవి. ఎన్నడూ ఎదురు కాని అనుభవాలు ఈ స్థానిక సంస్థల ఎ�
మాతో సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో నలుగురైదుగురు కూర్చొని పొత్తు పెట్టేసుకుంటే పనైపోతుందా? సరిగ్గా ఇలానే ఆలోచించినట్టున్నారు జనసైనికులు. స్థానిక ఎన్నికల్లో
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగాది రోజున పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయ్యింది. తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాసేపట్లో గవర్నర్తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ భేటీ కానున్నారు. ఎన్నికల వాయిదా అంశాన్ని గవర్నర్కు
ఏపీ సీఎం జగన్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్ తీరుని జగన్ తప్పు పట్టారు. కరోనా సాకు చూపి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
ఏపీ రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం యదేచ్చగా నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపక్షం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. త�
ప్రాజెక్టు గేట్లు తెరిస్తే నీళ్లు దూకినట్టు.. వైసీపీ గేట్లు తెరవగానే టీడీపీ నుంచి వలసలు ఎగిసిపడుతున్నాయి. ప్రాజెక్టుల నీటిని క్యూసెక్కుల్లో లెక్కేస్తే.. ఇక్కడ పదుల సంఖ్యలో లెక్క