Home » Chandrababu
‘40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా..ప్రస్తుత పాలనలో జరుగుతున్న అరాచక పాలన తాను ఎప్పుడూ చూడలేదు..ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు..ఇతను సీఎంగా ఉండడం అరిష్టం..పెట్టబడులు రావడం లేదు..కోర్టు వ్యాఖ్యలు చేస్తోంది..పారదర్శకంగా ఎన్నికలు జరగాలి..ఒక్క మాటలో చె�
ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం(మార్చి 11,2020) సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్�
ఏపీలో టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి తమ్ముళ్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు వైసీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్
కర్నూలు మాజీ మేయర్, టీడీపీ సీనియర్ నేత బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. రాజకీయంగా అందరూ తనను మోసం చేశారని మనస్తాపం చెందిన బంగి అనంతయ్య
వైసీపీ సర్కార్తోపాటు పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిచ్చిన ప్రోగ్రామ్కు ఆటంకాలు సృష్టించడమేంటని మండిపడ్డారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. శుక్రవారం అమరావతి టీడీపీ నేతలతో చంద్రబా�
పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అనుకుంటే.. ఇప్పుడు రాజకీయాలే ఆయనకు ప్రత్యామ్నాయంగా మారాయి. దూకుడు మీద ఉన్న సమయంలో ఒక్కసారిగా రాజకీయ రణక్షేత్రం నుంచి దూరమయ్యారు. నిజానికి ఆయన దూరమయ్యారా? దూరం చేశారా? ఆయనే దూరమైతే ఎందుకు దూరమయ్యారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన పద్ధతి మార్చుకోనంతకాలం ఇవే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు.
చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. ఉత�
వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు.
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్ట్ రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని విమానాశ్రయం దగ్గరే అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ఎయిర్పోర్టు నుండి అడుగు బయట పెట్టనివ్వలేదు. చం