Home » Chandrababu
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన…ప్రతిపక్ష నేత చంద్రబాబును విమానాశ్రయం వద్దే వైసీపీ లీడర్స్ అడ్డుకున్నారు. బాబు గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టు నినాదాలు చేయడంతో ఆ ప్రా�
అందరి నోటా గంటా మాట.. ఏ గంటలో ఏ పార్టీలో చేరతారోననే మాట ఇంతకాలం వినిపించింది. తన గంట వైసీపీ ఆఫీసు ముందు మోగుతుందా? బీజేపీ ఆఫీసు ముందు
మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తామంటే కుదరదు.. పని చేసి ప్రజల్లో మార్కులు సంపాదించాలి. పరీక్షలు రాసి అధినేత దగ్గర మార్కులు తెచ్చుకోవాలి. ఈ రెండింటిలో ఏ మాత్రం తేడా వచ్చినా పదవి హుష్ కాకి. ఇప్పటికే యూనిట్ టెస్టులు రాసి�
నిమ్మలంగా ఉన్న వ్యక్తిని నిమ్మలంగా ఉండనీయడం లేదు. అలా ఉండనిస్తే అది పాలిటిక్స్ ఎందుకవుతుంది. టీడీపీలో నిమ్మలంగా ఉన్న రామానాయుడిని ఉన్నపళంగా వైసీపీలోకి
ఏపీ మాజీ మంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఇవాళ(ఫిబ్రవరి-20,2020)మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.87 లక్షలు పెరిగాయని లోకేష్ తెలిపారు. చంద్రబాబు మొత�
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా విజయవాడలో మంగళవారం(ఫిబ్రవరి 18,2020) భారీ సభ జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు కేశినేని నాని, జలీల్ ఖాన్ తో పాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సభలో కేంద, ర
పార్లమెంటు చేతిలో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ
మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా
చంద్రబాబు మాజీ పీఏ ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా రాజకీయ వేడి రాజేస్తూనే ఉన్నాయి. రెండు వేల కోట్లు అక్రమ సొత్తు దొరికిందని వైసీపీ రాద్ధాంతం చేస్తుంటే… కేవలం 2 లక్షల 63 వేలు మాత్రమేనంటూ తాజాగా టీడీపీ తెగ స్పందిస్తోంది. నిజానికి ఐటీ అధికారులకు దొరికి�
ఆదివారం(ఫిబ్రవరి 16,2020) నియోజకవర్గాల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానం పరిధిలోని జన సైనికులతో భేటీ అయిన