Home » Chandrababu
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారట.
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ వరుస దాడులు చేస్తోంది. చంద్రబాబు మాజీ పీఎస్తో పాటు ఏపీ, తెలంగాణలోని కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తోంది.
నానీలందు కేశినేని నాని వేరయా.. ఏదేమైనా గానీ.. ఎవరైనా ఏదైనా అనుకోనీ.. ఈ నాని తీరే వేరు. తాను అనుకొని, అకౌంట్లో ట్వీట్లు పెట్టుకొని, దాంతో సొంత పార్టీ ఇరకాటంలో
అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ..ఇటువంటి పాలన ఎప్పుడూ చూడలని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దాంట్లో భాగంగానే ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేశా
తనను చంపేశారని..సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్లో ఫిర్యాదు చేసినా చేస్తాడని..చనిపోయినా..ఆత్మ వచ్చి కంప్లయింట్ ఇస్తుందని..మేనేజ్ చేయడంలో బాబు దిట్ట అంటూ ఫైర్ అయ్యారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఎందుకంటే..కొన్�
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అక్రమాలు చేశారని చెబుతూ ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో
చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి
బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయన్న చందంగా మారింది జేసీ బ్రదర్స్ పరిస్థితి. అధికారంలో ఉన్నంత వరకు హవా నడిపారు. వ్యాపారాలన్నీ సక్రమంగా నడిచాయి. కాని,
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. అక్షరాలా రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు ఏపీ నెత్తిన వేలాడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు వేల కోట్లు అప్పులు చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. పరిస్థితి చూస్తుంటే.. వచ్చే బడ్జెట్లో ఆదా