Home » Chandrababu
1978లో ఎమ్మెల్యేగా రూ. 300 తీసుకున్న చంద్రబాబు..ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. ప్రజల సొమ్ము దోచుకున్న బాబుపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బాబు ఆస�
ఏపీ రాష్ట్రంలో ఐటీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది లీడర్స్పై ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నారు. టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ నివాసానికి 2020, ఫిబ్రవరి 06వ తేదీన ఐటీ అధికారులు ఇంటిక�
కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు
కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు
3 రాజధానులకే కట్టుబడి ఉన్నామన్న సీఎం జగన్ ప్రకటన.. మరోసారి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ ప్రకటనపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎంత వేగంగా అధికారంలోకి వచ్చారో.. అంతే వేగంగా కనుమరుగై పోతారంటూ తనదైన శైలిలో విమర�
పోలీసులు, అధికారులు, నేతల వ్యవహారాన్ని గుర్తు పెట్టుకుంటున్నా..అన్నింటికి బదులు ఇస్తాం..సీఎం జగన్ ఎంత ఫాస్ట్గా వచ్చాడో..అంతే ఫాస్ట్గా రాజకీయంగా కనుమరుగువుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని బాబు వ్యతిరేకిస్తున్న స
ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాకే అని సీఎం జగన్ అనౌన్స్ చేసిన కాసేపటికే..
ఏపీ రాష్ట్రంలో రాజధాని రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దీనిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మూడు రాజధానులంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్�
ఇంటర్వెల్ అంటే ఓ ఐదు నిమిషాలో.. పది నిమిషాలో ఉంటుంది. కానీ, అదేం చిత్రమో గానీ.. ఇంటర్వెల్ తర్వాత సెకెండ్ హాఫ్ ఇంతవరకూ స్టార్ట్ కాలేదు. అసలిది ఇంటర్వెల్ గ్యాపా..
ఏపీకి మూడు రాజధానుల అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని