Home » chennai super kings
అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడే సరికి అభిమానులు ఇబ్బందులు పడ్డారు. హోటల్స్, ఉండడానికి చోటును వె�
సోమవారం కూడా వర్షం కురిసి మ్యాచ్ జరిగే అవకాశం లేకుంటే పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం..
వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను అంపైర్లు వాయిదా వేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్కు గుడ్బై చెప్పాడు. ఆదివారం(మే 28న) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచే తనకు ఆఖరిదని కొద్ది సేపటి క్రితమే సోష�
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2023 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. చెరోసారి విజయం సాధించాయి.
ఐపీఎల్(IPL) 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అద్భుతంగా ఆడుతూ ఫైనల్కు చేరుకుంది. అయితే.. ఫైనల్ మ్యాచ్కు ముందు చెన్నై జట్టుకు పెద్ద షాక్ తగిలే అవకాశం ఉంది.
ఐపీఎల్(IPL)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మే 28న జరిగే ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది.
చెన్నై సాధిస్తున్న విజయాల్లో యువ ఆటగాడు, జూనియర్ మలింగగా అభిమానులు ముద్దుగా పిలిచుకుంటున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరణ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గురువారం మహేంద్ర సింగ్ ధోనిని మతీష పతిరణ కుటుంబం కలిసింది.
ధోని దెబ్బకు డిఫెండింగ్ చాంపియన్ చెత్త రికార్డులు నమోదు చేసుకుంది. ఐపీఎల్ టోర్నిలో ఇప్పటివరకు చెన్నైతో నాలుగు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ మొదటిసారి పరాజయాన్ని చవిచూసింది.