Home » Chhattisgarh
ఈవీఎంలు వినియోగించవద్దు.. బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించడి..లేదా..నా మరణానికి అనుమతి ఇవ్వండి ఛత్తీస్ గఢ్ సీఎం తండ్రి నందకుమార్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని నక్సల్స్ జంట శిబిరం నుంచి పారిపోయింది. వారిని వెతికి పట్టుకున్న మావోలు దారుణంగా హత్య చేశారు.
పెళ్లయిన తర్వాత భార్య తన భర్తతో విడిగా జీవిస్తుంటే, ఆ భర్త విడాకులు తీసుకునేందుకు అర్హుడని ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
పోలీసు ఇన్ ఫార్మర్ అనే నెపంత 28 ఏళ్ళ యువకుడిని మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది.
కరోనా మహమ్మారి సైన్యం మీద కూడా పడింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో 38 మంది సీఆర్పీఎఫ్ విభాగానికి చెందిన కోబ్రా జవాన్లు కరోనా బారినపడ్డారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగిపోయారు. మొత్తం 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
నారాయణపూర్-కంకేర్ సరిహద్దులోని అంజ్రోల్ సమీపంలో పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు.. ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలకు గాయాలు అయ్యాయి.
ఇన్ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు మావోయిస్టులు.. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
చత్తీస్గఢ్లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. నారాయణపూర్ జిల్లాలోని ఫరస్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మరి గ్రామ సర్పంచ్ హత్య చేశారు.
ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ జరిగింది. పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుక్మా బిగ్ లో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది.