Home » Chief Minister
ఇటీవల ఉత్తరాఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన పేపర్లు వరుసగా లీకయ్యాయి. దీనిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పుష్కర్ సింగ్ ధామి �
పంజాబ్ రాజధాని చండీగఢ్ లోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసానికి సమీపంలో బాంబు కనపడడం కలకలం రేపింది. అనుమానాస్పద వస్తువు కనపడడంతో వెంటనే అక్కడకు చేరుకున్న బాంబును నిర్వీర్యం చేసే బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పంజాబ్, హరియాణా సీఎంల
దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మోదీని.. నవ భారతానికి.. కొత్త జాతిపితగా ఆమె అభివర్ణించింది. దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు గాంధీ అయితే, ఇప్పటి దేశానికి మాత్రం మోదీ జాతి పిత �
రాజస్తాన్ రాష్ట్రంలో తాజాగా ఇలాంటిదే జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రస్తుతం రాజస్తాన్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతల్లో ఎల్పీజీ గ్యాస�
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిభా సింగ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ముఖ్యమంత్రిని నిర్ణయించనున్నారు. వాస్తవానికి ఎన్నికలు ముగియగానే గెలిచిన వారిని ఛండీగఢ్లోని ఒక హోటల్కు తరలి
కొద్ది సేపటి తర్వాత కాన్రాడ్ సంగ్మా దీనిపై స్పందిస్తూ అది ఏ జలపాతమో స్వయంగా వివరించారు. ‘‘ఇది ఫీ ఫీ జలపాతం. ఎవరు సరిగ్గా గుర్తుపట్టారో వారికి అభినందనలు’’ అని సంగ్మా చెప్పారు. ఈ ఫీ ఫీ జలపాతం పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లాలో ఉంటుంది. సీఎం సంగ్మా �
చౌరాసియాను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి 4 రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ విచారణకు తమకు 14 రోజుల కస్టడీ కావాలని ఈడీ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 4 రోజుల విచారణ అనంతరం ఆమెను డిసెంబర్ 6న కోర్టు ముందు హాజరు పరచనున్నారు. గత రెండు నెల�
ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, అధిష్టానం ఇలాంటి ద్రోహుల్ని ముఖ్యమంత్రి చేయదని ఆయన అన్నారు. పైలట్ వద్ద 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని, అతడు పార్టీని నాశనం చేయాలనుకున్న తిరుగుబాటుదారుడని విమర్శించారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల వరక
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఈడీ విచారణపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఒక ముఖ్యమంత్రి అయిన తాను దేశం విడిచి పారిపోతానా అని ప్రశ్నించారు.
బీజేపీ అధిష్టానం నిర్ణయంతో ఫడ్నవీస్ చాలా అసంతృప్తికి లోనయ్యారని, అంతకు ముందు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన చాలా బలవంతంగా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారని అప్పట్లో వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని, షిండేను ముఖ్యమంత్రిగా నిర్ణయించిన