Home » Chief Minister
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వం మార్పు మరియు కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో శుక్రవారం(జులై-16,2021) సీఎం యడియూరప్ప ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కరోనా నివారణకు కోవిడ్-19 సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటీ 5లక్షల 50వేల రూపాయల చెక్ను అందజేశాయి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్టణం రీజనల్ ఆఫీస్ పరిధిలోని పరిశ్రమలు.
తెలంగాణ సీఎం కేసీఆర్.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం నుంచి ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డిలో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. 21న వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. ఇక 22న తన దత్తత గ్రామం వాసాలమర్�
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. మందు తయారీ సామగ్రికి సంబంధించిన మూలికలు, తదితరాలకు సహాయం చెయ్యలంటూ లేఖలో కోరారు.
ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా.. దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా? తెలంగాణ సర్కార్ యోచనేంటి? ఏపీ ప్రభుత్వం ప్లానేంటి? పరీక్షలకే మొగ్గు చూపుతారా...? పిల్లల్ని పా�
తమిళనాడులో కొవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ దీర్ఘకాలం కొనసాగించలేమని ఆ రాష్ట్ర సీఎం ఎంకె స్టాలిన్ అన్నారు.
ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి అతని ఫోన్ నేలకేసి కొట్టిన ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారు. అదేకాక బాధితుడికి కొత్త ఫోన్ కొనివ్వాలంటూ ఛత్తీస్ గఢ్ సీఎం రీసెంట్ గా ఆదేశాలిచ్చారు.
అసోం 15వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్(AINRC)అధినేత ఎన్ రంగసామి ప్రమాణస్వీకారం చేశారు.