Chittoor

    మొక్కు తీర్చుకున్న జగన్ అభిమానులు

    January 9, 2019 / 06:16 AM IST

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో  మొక్కు తీర్చుకున్నారు.

    నాపై రాజకీయ కుట్ర : ఇప్పుడు డబ్బివ్వమంటే ఎలా  

    January 3, 2019 / 11:00 AM IST

    తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూప్‌ ఛైర్మన్‌ షేక్‌ నౌహీరా ఆరోపించారు. షేక్‌ నౌహీరాను సీఐడీ అధికారులు 9 వ అదనపు కోర్టులో ప్రవేశ పెట్టిన సందర్భంగా నౌహీరా కన్నీరు పెట్టుకున్నారు.

    8 నెలల్లో కుప్పానికి ఎయిర్ పోర్ట్

    January 3, 2019 / 09:25 AM IST

    చిత్తూరు  : కుప్పంలో ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి  శాంతిపురం మండలం అమ్మవారి పేట వద్ద సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ  సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..ఎనిమిది నెలల్లో ఎయిర్‌ పోర్టు పూర్తి చేస్తామని, 100కోట్ల రూపాయలతో విమానాశ్రయం నిర్మిస

10TV Telugu News