Home » Chittoor
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు.
తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూప్ ఛైర్మన్ షేక్ నౌహీరా ఆరోపించారు. షేక్ నౌహీరాను సీఐడీ అధికారులు 9 వ అదనపు కోర్టులో ప్రవేశ పెట్టిన సందర్భంగా నౌహీరా కన్నీరు పెట్టుకున్నారు.
చిత్తూరు : కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి శాంతిపురం మండలం అమ్మవారి పేట వద్ద సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..ఎనిమిది నెలల్లో ఎయిర్ పోర్టు పూర్తి చేస్తామని, 100కోట్ల రూపాయలతో విమానాశ్రయం నిర్మిస