Home » CM Bhagwant Mann
భగవంతుడి ఆశీస్సులతో మేం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాము. చాలా కాలంగా భక్తుల నుంచి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా ఒక క్లాజ్ చేర్చబోతున్నాం. దీనిద్వారా స్వర్ణదేవాలయానికి చెందిన గుర్బానీ అందరికీ ఉ�
వేసవిలో విద్యుత్ వినియోగం నియంత్రించాలి. అందుకోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులతో పాటు మంత్రులు, సీఎంతో సహా ఉదయం 7.30 నుంచే పనులు ప్రారంభించాలని ప్రకటించింది ఆప్ ప్రభుత్వం.
తెలంగాణ పర్యటనకు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ను సందర్శించారు. ప్రాజెక్టు పనితీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్�
ప్రభుత్వ ఉపాధ్యాయులకు సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. దీనికి సంబంధించి టీచర్లను సింగపూర్ పంపించటానికి ఏర్పాట్లు కూడా చేసింది పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేడు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
పంజాబ్ లో ఆప్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఎం భగవంత్ మాన్కు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ షాకిచ్చారు. మాన్ సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు గురువారం (సెప్టెంబర్ 21,2022)అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలన్న ప్రభుత్వ అభ్యర్థనను గవర్నర్ త�
పంజాబ్ CM భగవంత్ మాన మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలకు శుభవార్తు చెబుతూ..ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్లు విద్యుత్ ఉచితం అని ప్రకటించారు.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భగవంత్ మాన్ భద్రతను తొలగించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 424 మంది ప్రముఖులకు ప్రభుత్వం కల్పించిన �