Home » cm chandrababu
కర్నూలు: ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం వేడెక్కింది. సొంత పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. టీడీపీ నుంచి కర్నూలు
గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
కర్నూలు : ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. టీడీపీ నేతలు వైసీపీలోకి క్యూ కట్టారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్,
ఎన్నికల వేళ ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. వైసీపీలోకి వలసల పర్వం
భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
ప్రకాశం: ఆమంచి కృష్ణమోహన్ ఎపిసోడ్ చీరాల టీడీపీలో కలకలం రేపింది. ఆమంచి రాజీనామాతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మరింత నష్టం జరక్కుండా చర్యలు చేపట్టారు.
అనంతపురం : ’మీకు తగిలిన ప్రతీ గాయం..నా గుండెకు తగిలింది…అధికారంలోకి వచ్చాక మీ అందరినీ నేను ఆదుకుంటాను’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అనంతపురంలో సమర శంఖారావ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తాము అధికారానికొస్తే అక్రమంగా పెట్టిన దొంగ కే�
ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక భాగం కాదా? ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయరా? అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.
రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు దందాలు చేస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విమర్శించారు.