Home » cm jagan
తమ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంతో రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ వచ్చిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
బడికి వేళాయె..!
ఏసీ సీఎం జగన్ కు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. వారిలో కొందరు వీరాభిమానులు కూడా ఉన్నారు. జగన్ ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే వారూ, ఆయనను దేవుడిలా చూసేవా
సీఎం జగన్ సోమవారం(ఆగస్టు 16,2021) తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పి.గన్నవరం
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్ నుంచి ఆహ్వానం అందింది. సినీ పెద్దలతో కలిసి వచ్చి సీఎంను కలవమన్నట్లు పేర్ని నాని ఫోన్ లో చెప్పారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. 2021, ఆగస్టు 14వ తేదీ శనివారం భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో.. పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ పరిశ�
టోక్యో ఒలింపిక్స్ లో ప్రతిభ కనబరిచిన హాకీ క్రీడాకారిణి రజనీకి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. రూ.25 లక్షల రూపాయల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో చాలా కాలంగా నలుగుతూ వస్తున్న అస్సైన్డ్ భూముల క్రయవిక్రయాల చట్టానికి ఎట్టకేలకు క్యాబినెట్ ఆమోద ముద్ర పడింది. 1977నాటి ఏపీ అసైన్డ్, భూముల చట్టం.. చట్టసవరణకు కేబినెట్ ఆమోదం లభించింది.
ఏపీ మంత్రి మండలి ఇవాళ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనుంది. రాష్ట్ర పరిస్థితులు, ప్రతిపక్షాల విమర్శలు.. పక్క రాష్ట్రంతో ఉన్న విబేధాలు.. ఇలా అన్నింటిపై కూలంకశంగా సమీక్షించనుంది.