Home » cm jagan
తమకు హక్కుగా, కేటాయింపులు ఇచ్చినట్లుగా నీళ్లను వాడుకొంటే తప్పేంటీ ? అని ప్రశ్నించారు సీఎం జగన్. జల వివాదాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని తెలిపారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు..పాలమూరు - రంగారెడ్డి, డిండి..ఇతర ఎ
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 250 మందికి కరోనా సోకింది. 33 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులుండగా...12 వేల 599 మంది చనిప�
ప్రాజెక్టులపై పార్టీల ఫైట్
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో మంగళవారం తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రోళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని వ్యాఖ్యానించారు. అక్రమ ప్రాజెక్ట్లన�
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు జరగాలన్నారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధి�
ప్రత్యేక హోదా ఇక రానట్టేనా..?
ఏపీ శాసన మండలి ప్రొటెం స్పీకర్గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి సీఎం జగన్ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. మండలి స్పీకర్ మహమ్మద్ షరీఫ్ తో పాటు మరి కొందరికీ పదవీ కాలం ముగియగా
ఏపీకి ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్ర ప్రభుత్వానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నానని..కానీ కేంద్రాన్ని అడగటం తప్ప ఇంక చేయగలిగింది ఏమీ లేదని సీఎం జగన్ వ్యాఖ్
4 పథకాలపై జగన్ మాట
ఏపీ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాలపై మావోయిస్టు పార్టీ ఏవోబీ జోనల్ కార్యదర్శి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించవని బహిరంగలేఖలో విమర్శించారు.