Home » cm jagan
Chandrababu-CM Jagan : ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, తక్షణమే చెల్లింపులు జరపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు. మద్దతు ధరకు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించార�
గత ఏడాది నుండి కరోనా ప్రభావంతో పెన్ను, పేపర్ లేకుండానే విద్యార్థులంతా పాసైపోయారు. గత ఏడాది ఇదీ.. అదీ అని లేకుండా టెన్త్ నుండి పీజీల వరకు.. టెక్నీకల్ కోర్సులతో సహా అన్నీ రద్దు చేసి పాసైపోయినట్లుగా ప్రకటించారు. ఈ ఏడాది కూడా సీబీఎస్ఈతో సహా పలు రాష
చిన్నారుల ట్రీట్మెంట్పై సీఎం జగన్ సమీక్ష
ఏపీలో కొత్త ఎమ్మెల్సీల ఎంపిక
కొవిడ్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. థర్డ్వేవ్ సమాచారంతో శిశువులు, చిన్నారుల వైద్యంపై తీసుకోవాల్సిన చర్యలు, జిల్లాకేంద్రాల్లో హెల్త్ హబ్స్ ఏర్పాటుపై వంటి అంశాలపై మాట్లాడారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జులై ఒకటి నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యానికి సంబంధించి..సవరణ ఉత్తర్వులిచ్చారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల హామీని నెరవేర్చలేదని, గ్రామ సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పశు సంవర్థక శాఖలో 6100 ఉద్యోగాలు, 18వేల టీచర్, 6వేల
సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను ఇతర రాష్ట్రాలు రద్దు చేసినట్లుగానే..ఇక్కడ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలతో పాటు ఇతర 15 రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని లే�
AP DSC: ఏపీలో డీఎస్సీ 2008 క్వాలిఫైడ్ అభ్యర్థలకు ఊరట కలిగించింది రాష్ట్ర ప్రభుత్వం. 2008లో డీఎస్సీ క్రెటీరియాలో మార్పుల వలన నష్టపోయిన అభ్యర్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 2,193 మంది డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుంది
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా పెద్దలను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించిన సీఎం పోలవరం పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లుగా ఏప�