Home » cm jagan
ఏపీలో గణనీయంగా తగ్గుతున్న కరోనా కేసులు..
కరోనా నుంచి కోలుకున్నవారికే బ్లాక్ ఫంగస్ సమస్యలు వస్తున్నాయని ఇప్పటి వరకూ నిపుణులు చెప్పిన మాట. కానీ కోవిడ్ సోకకున్నా.. బ్లాక్ ఫంగస్ ప్రమాదం ఉందని ఏపీ వైద్య అధికారులు తెలిపారు. అలా కోవిడ్ సోకని 40మందికి బ్లాక్ ఫంగస్ సోకిందని వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవులను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు తదితర అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో చదువుతున్న 1 నుంచి 10వ తరగతి
తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తారా.. లేదా అన్నది కేబినెట్ భేటీలో నిర్ణయించనున్నారు. లాక్డౌన్ గడువు ముగిసిసోతోంది. దీంతో ఈ అంశంపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. అటు ఏపీలో కర్ఫ్యూ పొడిగింపుపై ఎల్లుండి జరిగే సమీక్షలో నిర్ణయం తీసుకోను�
COVID-19 Cases AP : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. మరణాల సంఖ్య కూడా అలాగే ఉంది. తాజాగా..24 గంటల 14 వేల 429 మందికి కరోనా సోకింది. 103 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డార�
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ సీఎం సహానిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి.. గతకొద్దిరోజులుగా కార్పొరేట్ సంస్థలు కోవిడ్ నివారణకు తమవంతు సహాయంగా
రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు లాక్డౌన్ కాలాన్ని చక్కగా వినియోగించుకోబోతోంది. లాక్డౌన్ వల్ల పర్యాటక కేంద్రాలు మూతపడిన దృష్ట్యా ఈ సమయంలో వాటిని మరింత ఆక�
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 20 వేలకు పైబడి కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల వ్యవధిలో 12 వేల 994 మందికి కరోనా సోకింది.
గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. కొండవీటి వాగు ప్లాంట్ నుంచి రాయపూడి వరకు కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నారు.
అసెంబ్లీలో తొలిసారి జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ఆమోదించనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా సెక్రటేరియట్లో ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది.