Home » cm jagan
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కోవిడ్ -19 నియంత్రణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
కోవిడ్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. వైద్య సిబ్బంది, పీపీఈ, డిస్ ఇన్ఫెక్షన్, టెస్టులు, మందులు, న్యూట్రిషన్ ఖర్చులతో కలిపి ఎంత తీసుకోవాలన్న దానిపై ధరలు నిర్ణయించింది.
ఉగాది సందర్భంగా వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం సత్కరిస్తుంది. పనితీరు ఆధారంగా మూడు కేటగిరీల్లో అవార్డుల ప్రదానం చేయనుంది.
ఈ నెల 14న తిరుపతిలో సీఎం జగన్ పర్యటన రద్దు అయ్యింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో..సభను రద్దు చేసుకున్నట్టు సీఎం జగన్ అభిమానులకు లేఖ రాశారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరాలకు సరిపడా డోసులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.
తిరుపతిలో బైపోల్ వార్ హీటెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగుతున్నారు.
చెన్నై అడయార్ లోని ఫోర్టీస్ మలర్ హాస్పిటల్ సర్జరీలు చేయించుకున్న ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ..
‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద అర్హులైన 9–12 తరగతుల విద్యార్థుల తల్లులు కోరుకున్నట్లయితే నగదు బదులు ల్యాప్టాప్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అర్హులైన తల్లులందరికీ తెలియచేసి, వారి ఆమోదం మేరకు నగదు లేదా ల్యాప్టాప్స్ను
విద్యారంగంలో సీబీఎస్ఈ విధానం విప్లవాత్మక మార్పుగా నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ రానుందని తెలిపారు.