Home » cm jagan
AP government : కరోనాకు చెక్ పెట్టేందుకు కీలకంగా మారిన..వ్యాక్సిన్ల విషయంలో…ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం గ్లోబల్ టెండర్స్ ఆహ్వానించింది. దేశీయ వ్యాక్సిన్ల ఉత్పత్తి సంస్థలకు మూడు వారాల గడువు విధించింది. ఈ మూడు వారాల్లోగా..ఆసక్తి వ్య�
మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
రుయా ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూకి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో రేపటి(మే 5,2021) నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే నిత్యావసరాలు, వ్యాపారాల�
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాద్ధాంతం కొనసాగుతుండగానే సీఎం జగన్మోహన్ రెడ్డి పరీక్షలు నిర్వహించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట�
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రగడ హైకోర్టుకు చేరింది. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా.. మరోవైపు వ్యాపార సంస్థలు కూడా స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్నాయి.
రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు.
CM Jagan holds key review meeting:ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో… ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించేందుకు అధికారులతో ఏపీ సీఎం జగన్ ఈ రోజు సమావేశం కానున్