Home » cm jagan
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై వైసీపీ దృష్టి సారించింది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడమే భాగంగా పావులు కదుపుతోంది.
వైసీపీ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. సామాజిక సమీకరణాలు, అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత పార్టీ అధినేత జగన్ అభ్యర్థులను ఖరారు చేశారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థిని ఖరారు చేశారు. డా.గురుమూర్తి పేరును సీఎం జగన్ ఖరారు చేశారు.
mayor Election : కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ హైకమాండ్ దృష్టిపెట్టింది. పార్టీ ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. కార్పొరేషన్లకు మేయర్లను ఖరారు చేయనున్నారు. కొన్ని కార్పొరేషన్లలో కొందరు నేతలు తమ వర్గానికే మేయర్ పదవి దక్కాలన�
పల్లెల్లో పక్కాగా పాగా వేసిన అధికార వైసీపీ... అంతకు మించి అనే రేంజ్లో పట్టణాల్లోనూ సత్తా చాటింది.
భారతీయుడి గుండెలో దేశభక్తిని నిలిపే జెండాను రూపొందించిన గొప్ప దేశభక్తుడు పింగళి వెంకయ్య. జెండాను రూపొందించిన మహనీయుని పట్ల భారత ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు గానూ వారిని సత్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు వాలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులతో
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటూ నిన్న లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ�
ఏపీలో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్
జగన్కు చెక్ పెట్టడం బీజేపీకే సాధ్యం