Home » cm jagan
AP cabinet meeting : ఏపీ మంత్రిమండలి ఇవాళ భేటీ కానుంది. సెక్రటేరియట్లో జరిగే సమావేశంలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆయా శాఖల డిమాండ్లను కూడా క్యాబినెట్ చర్చించనుంది. ఇదివరకే 2021-22 ఆర్థ�
MLC Elections : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండబోతుందా ?. ఉపాధ్యాయ సంఘాలకే ఎన్నికలు వదిలెయ్యలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారా?. ఆ నాలుగు జిల్లాల నేతలను పిలిపించిన అధినేత.. ఏం చెప్పి పంపించారు ?. ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోట�
Visakha steel plant employees : సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సీఎంకు వినతిప్రతం సమర్పించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యమించాలని కోరింది. �
Key orders of AP government : అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయన విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కమిటీ ఛైర్మన్ గా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. అధ్యయనం చేసి ఏఏ భవనాలు అవసరమో..క
CM Jagan meeting with secretaries : రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు, మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. దిశ చట్టం దగ్గరనుంచి, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఇలా చూస్తే… ఈ జాబితాలో చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. సెక్రటేరియట్లో వివిధ
TRS public meeting on February 10 in Halia : నాగార్జున సాగర్ ఉపఎన్నిక కోసం శంఖారావం పూరించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈ నెల 10న నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వెంటనే జర�
chandrababu warns jagan on atchannaidu arrest: పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. లోకల్ వార్ అరెస్టుల పర్వానికి దారి తీసింది. ఏకంగా ఏపీ టీడీపీ చీఫ్, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు నిమ్మాడలో అరెస్ట్ చేశారు. వైసీపీ సర్పంచ్ అభ్యర్థ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకం అమలు ఇప్పడు అందర్నీ ఉత్కంఠకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం మరోసారి వాయిదా పడబోతుందా? లేకపోతే ముందుగా అనుకున్నట్లుగా ఇంటింటికీ రేషన్ అమల్లోకి
The 72nd Republic Day celebrations in AP : ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రం