cm jagan

    పట్టణ, నగర పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

    January 7, 2021 / 07:40 PM IST

    Low cost to housing for the poor people of urban, city : పట్టణాలు, నగరల్లోకి పేదలకు తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కోసం లేఅవుట్లను అభివృద్ధి చేసి.. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో పాట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. పట్టణాభివృద్ధి, ప�

    ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్ కుమార్ గోస్వామి

    January 6, 2021 / 04:03 PM IST

    Arup Kumar Goswami sworn in as the Chief Justice of the AP High Court : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా అరూప్‌ కుమార్ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ గవర్నర్ హరిచందన్‌.. కొత్త న్యాయమూర్తితో ప్రమ

    ఏపీలో కరోనా..24 గంటల్లో 238 కేసులు, ముగ్గురు మృతి

    January 2, 2021 / 05:42 PM IST

    Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 238 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు చనిపోయారు. ఈ మేరకు 2021, జనవరి 02వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 48 వేల 518 శాంపిల్స్ పరీక�

    సీఎం జగన్‌కు నారా లోకేష్ సవాల్

    January 2, 2021 / 04:19 PM IST

    వైసీపీ చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమే అని సింహాద్రి అప్పన్నపై ప్రమాణానికి నేను సిద్ధం అంటూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. మరోసారి సవాల్… నాపై జగన్ రెడ్డి చేస్తున్న,చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సి

    నయా సాల్ జోష్ : ఏపీలో కింగ్ ఫిషర్, బడ్వైజర్ బీర్లు సేల్స్

    December 31, 2020 / 01:46 PM IST

    Kingfisher and Budweiser beer : కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఎప్పటిలా..పాత బ్రాండ్లేనా…తాగడం, ఛ..అనుకుంటున్నారా ? పక్క రాష్ట్రంలోకి వెళ్లిపోదామా ? అని ఆలోచిస్తున్న వారు ఒక్కసారి ఆగండి. ఏపీలో కొద్ది రోజులుగా ఆగిపోయిన పాత బీర్ బ్రాండ్లను మరలా సేల్స్ చేయనున్నారు.

    ఏపీలో నేడు లక్షా 8,230 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

    December 30, 2020 / 07:34 AM IST

    Distribution of house deeds to beneficiaries : ఏపీ సీఎం వైస్ జగన్‌ ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం గుంకలాలంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ

    ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రూ.1766 కోట్లు..ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేసిన సీఎం జగన్

    December 29, 2020 / 01:38 PM IST

    AP CM Jagan releases input subsidy to farmers : రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మరో రూ.1766 కోట్లు జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో మూడో విడత రైతు భరోసా రూ.1120 కోట్లు అరకోటిపైగా రైతులకు ఇస్తున్నామని చెప్పారు. అలాగే నివర్‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు రూ.646 కోట్లు ఇస్తు

    మాటిచ్చాను..చేస్తున్నా : పేదలకు రూ. 7 లక్షల విలువైన ప్లాట్ – సీఎం జగన్

    December 28, 2020 / 01:34 PM IST

    CM Jagan In Srikalahasti : అధికారంలోకి రాకముందు తాను ఇచ్చిన మాటలను..ప్రస్తుతం అమలు చేయడం జరుగుతోందని, అక్కాచెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్ధేశ్యంతో తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టిందనే విషయాన్ని సీఎం జగన్ వెల్లడించారు. ఎక�

    ఏపీలో 30 లక్షల 75 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ..17,004 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు

    December 25, 2020 / 05:37 PM IST

    Distribution of places of 30 lakh 75 thousand houses in AP :  రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని..ఇందుకు రూ.50,940 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రెండు దశల్లో రూ.50,940 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ�

    COVID 19 in AP : 24 గంటల్లో 357 కేసులు, నలుగురు మృతి

    December 24, 2020 / 07:10 PM IST

    COVID 19 in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 357 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 59 వేల 551 శాంపిల్స్ పరీక్షించినట్లు, అనంతపూర్, వైఎస్ఆర్ కడప, కృష్ణ

10TV Telugu News