Home » cm jagan
YSR Free Crop Insurance Scheme : ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. రైతులకు దీమా కల్పించేందుకు…. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ప్రారంభించనుంది. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆరుగాలం కష్టపడి పంట సాగు�
CM Jagan Delhi today : ఏపీ ముఖ్యమంత్రి జగన్… నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అకాల వర్షాలు, పంటనష్టం, పోలవరం ప్రాజెక్ట్సహా ఇతర అంశాలప
CM Jagan review eluru mystery illness : ఏలూరులో అంతు చిక్కని వ్యాధిపై కేంద్ర వైద్య, సాంకేతిక సంస్థల నిపుణులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడానికి గల కారణాలపై ఆరా తీశారు. తాగునీరు కలుషితమైందనడానికి ఆధారాలు లేవని ఢిల్లీ ఎయిమ�
CM Jagan lays foundation stone for three reservoirs : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని.. మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్ల పను
CM Jagan video conference with central teams in Eluru : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో.. ఎలా కట్టడి చేయాలా అనే విషంపై ఏపీ సర్కార్ దృష్టిపెట్టింది. అయితే.. వ్యాధికి అసలు కారణం తెలవకపోవడం చిక్కుముడిగా మారింది. ఇక ఏపీ సీఎం జగన్ ఏలూరు పరిస్థితిపై సమీ�
CM Jagan inquire medical examinations : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బాధితులకు అందిస్తున్న వైద్యపరీక్షలపై సీఎం జగన్ ఆరా తీశారు. రాష్ట్రంతో పాటు కేంద్రానికి చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలు అధికారులు సీఎంకు వివరించారు. ఎయిమ్స్ పరీక్షల్లో బాధితుల శర�
https://youtu.be/OJpd6Jk3qY0
cm jagan inquire eluru strange disease : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రజలను భయపెడుతోంది. నిన్న రాత్రి నుంచి పడమర వీధి, దక్షిణపు వీధి, కొబ్బరితోట, గన్ బజార్, శనివారపు పేట ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. కూర్చున్న వారు క�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పెరిగేది ఎప్పటి నుంచి అనేదానిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ముసలివాళ్లకు, వితంతులకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ డబ్బులను రూ. 2500కు పెంచనున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్ర�
CM Jagan fire MLA Nimmala Ramanayudu : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. రామానాయుడు డ్రామా నాయుడుగా మారారని సెటైర్లు వేశారు. నిమ్మల అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. రామానాయుడుకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొదన్నారు. ఏపీ అసెంబ