cm jagan

    రాయలసీమను కృష్ణా నీటితో తడుపుతాం..పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన

    December 24, 2020 / 04:51 PM IST

    CM Jagan laid the foundation stone for development works : రాయలసీమను కృష్ణా నీటితో తడుపుతామని సీఎం జగన్ అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. పోతిరెడ్డిపాడు పూర్తైతే సీమతోపాటు నెల్లూరు, చెన్నైకి నీరు అందుతుందన్నారు. శ్రీశైలంలో 881 అడుగుల వరక

    పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

    December 23, 2020 / 10:05 AM IST

    Family Doctor System in Villages : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్�

    ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్

    December 22, 2020 / 06:03 PM IST

    Adityanath Das appointed as the AP new CS : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ నియామకం అయ్యారు. ఈ నెల 31న సీఎస్ గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం ( డిసెంబర్ 22, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్య

    తక్కెళ్లపాడుకు సీఎం జగన్ : అత్యాధునిక టెక్నాలజీతో భూ రీ సర్వే

    December 21, 2020 / 07:19 AM IST

    YSR Jagananna Saswatha Bhoomi : ఏపీ ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏ

    AP Corona : 24 గంటల్లో 438 కేసులు, ఇద్దరు మృతి, కోలుకున్నది 589 మంది

    December 20, 2020 / 06:16 PM IST

    AP Corona Health Bulletin : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 64 వేల 236 శాంపిల్స్ పరీక్షించగా..438 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 20వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన

    Corona In AP : 24 గంటల్లో 479 కేసులు, నలుగురు మృతి

    December 19, 2020 / 05:45 PM IST

    Corona Cases In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 62 వేల 215 శాంపిల్స్ పరీక్షించగా..479 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 19వ తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొ

    అమరావతి ఉద్యమంపై సిఎం జగన్ సంచలన కామెంట్స్

    December 17, 2020 / 03:27 PM IST

    అమరావతి ఉద్యమంపై జగన్ సంచలన కామెంట్స్

    December 17, 2020 / 02:45 PM IST

    CM Jagan On Amaravati Lands Insider Trade : అమరావతి రాజధాని అని ముందే నిర్ణయించుకున్నారని, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయించారని సీఎం జగన్ వెల్లడించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి తక్కువ ధరకు భూములు కొన్నారని, భూముల ధరలు పడిపోతాయనే భయంతో ఉద్యమం చేయిస్తున్నారంటూ మం

    జమ్మలమడుగు జగడం : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీరుతో వర్గ విబేధాలు

    December 16, 2020 / 08:27 PM IST

    differences with MLA Sudhir Reddy : కడప జిల్లా జమ్మలమడుగు జగడం.. వైసీపీ అధిష్టానానికి తలనొప్పిలా మారింది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీరుతో.. పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు వైసీపీ నేతలు తిరుగుబాటు బావుటా �

    నేడే రైతుల ఖాతాల్లోకి పంటల బీమా సొమ్ము…చెక్ చేసుకోండి

    December 15, 2020 / 01:27 PM IST

    YSR‌ free crop insurance scheme : వైయస్సార్‌ ఉచిత పంటల బీమా సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుందని సీఎం జగన్ అన్నారు. డిసెంబర్ 15 కల్లా బీమా సొమ్ము అందిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం బీమా సొమ్ము జమ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల తరపున ప్రభుత్వమ

10TV Telugu News