Home » cm jagan
cm jagan:పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని, అసలు ఆలోచించలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు ఒక వరమని �
AP Assembly Winter Sessions : ఏపీలో నేటి నుంచి శాసనసభా సమరం ప్రారంభం కాబోతోంది. ఉదయం 9 గంటలకు శాసనసభ మొదలుకానుంది. ఇందుకోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసుకోవాలని ప్రభ
AP assembly meetings : ఏపి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది.. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ, పది గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. కోవిడ్ నేపధ్యంలో సమావేశాలు కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అసెంబ్
CM Jagan respond raising Polavaram height : పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గించమన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు సెంటీమీటర్ కూడ�
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 27 ఎజెండా అంశాలపై కేబినేట్ భేటీలో చర్చించారు. నివార్ తుపాను నష్టంపై చర్చించారు. అలాగే… 28.30లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రపోజల్స్ పై కేబినేట్లో చర్చించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ లే అవుట్లకు ఆమోదముద్ర వేసి�
women prisoners early release : రాజ్యాంగ దినోత్సవం రోజున మహిళా ఖైదీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలు ముందస్తుగా విడుదల చేయనుంది. 53 మంది మహిళా ఖైదీల విడుదలకు గురువారం (నవంబర్
cm jagan ports industrial corridors: పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లపై ఏపీ సీఎం జగన్ రివ్యూ చేశారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టు నిర్మాణాలు పూర్తి కావాలని అధికారు�
cm jagan serious: తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ మీటింగ్ లో వైసీపీ నేతల రభసపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వైసీపీ నేతల మధ్య వాగ్వాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై మండిపడ్డారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్�
cm jagan jagananna thodu: ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. మరో కొత్త పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. పల్లెలు, పట్టణాల్లోని చిన్న వ్యాపారులకు అండగా.. జగనన్న తోడు స్కీమ్ను సీఎం ప్రారంభించారు. గొప్ప కార్యక్రమాన�
dubbaka result andhra pradesh: తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు రాజకీయ వర్గాలను షాక్కు గురి చేసిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు మొత్తం దుబ్బాక ఉప ఎన్నికను చాలా ఆసక్తిగా గమనించాయి. అక్కడ వచ్చిన ఫలితాలను కూడా ఎవరి స్థాయిలో �