Home » cm jagan
tirupati byelection ysrcp candidate doctor guru murthy: తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు తమ అభ్యర్థిని ప్రకటించారు. పనబాక లక్ష్మి పేరుని చంద్రబాబు అనౌన్స్ చేశారు. ఇప్పుడు వైసీపీ కూడా అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎ�
janasena nadendla manohar: జనసేన పార్టీ అంటే అధినేత పవన్ కల్యాణ్తో పాటు.. ఆయన వెన్నంటి ఉండే నాదెండ్ల మనోహర్ గుర్తొస్తారు. అలాంటి మనోహర్ ఇప్పుడేమయ్యారనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీని, అధినేతని వెనకుండి నడిపించిన ఆయన కొంతకాలంగా మౌనంగా ఉండిపోవడ
jagan poosapati dynasty: విజయనగరం జిల్లాలో ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ వ్యవహారం రకరకాల ట్విస్టులు తీసుకుంది. పూసపాటి రాజ వంశీయులకు చెందిన ఈ ట్రస్టు బాధ్యతలు మార్చి 4న సంచైత గజపతిర�
cm jagan tirupati loksabha by election: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై సీఎం జగన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన కీలక నేతలు, సీనియర్ మంత్రులతో జగన్ సమావేశం అయ్యారు. తొలుత దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వాలని జగన్ భావించారు. అయితే దుర్గాప్రసాద్ కు�
jc diwakar reddy: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఇంటికి వెళ్లేంతవరకూ ఏపీలో ఎన్నికలు జరగవన్నారు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వం అభ్యంతరాలు, కోర్టు కేసులతో ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవన్నారు. ఏపీలో ఓటింగ్ జరగదని త
bonda uma allegations: టీడీపీ నేత బోండా ఉమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. ఆ వాటాలు తేలకే ఆలస్యం చేస్తోందన్నారు. టిడ్కో ఇళ్లపై టీడీపీ పోరాటంతో వైసీపీ నిద్ర లేచిందని బోండా ఉమ అన్నారు. 18 నెల�
mp margani bharat: ఏపీలో స్థానిక ఎన్నికల మంటలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఎన్నికల కమిషన్ అంటుంటే, ప్రభుత్వం మాత్రం నో అంటోంది. కరోనా తగ్గిందని ఈసీ అంటుంటే, కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన�
AP pensioners Good news : ఏపీలో పెన్షనర్లకు సీఎం వైఎస్ జగన్ తీపికబురు అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో వారి పెన్షన్లలో విధించిన కోతను మళ్లీ చెల్లించనున్నారు. ఆ నిధులను రెండు వాయిదాల్లో చెల్లించేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది. డిసెంబర్ 1న పెన్షన్తో పాటు 50 శ�
AP Assembly meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిణకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఐదు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. https://10tv.in/andhra-pradesh-local-body-election-contro
house sites: ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు. లబ్దిదారులకు డి ఫామ్ �