Home » cm jagan
government employs transfers: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సంక్రాంతి వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు నిలిపివేశారు. 2021 జనవరి 15వరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సాగనుంది. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియతో సంబంధం ఉన్న ఉద్యోగులను బదిలీ చేయొద్ద�
ap sec nimmagadda: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుకి వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన అంటున్నారు. హైకోర్ట
sec nimmagadda ramesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారాయన. బుధవారం(నవంబర్ 18,2020) సుమారు 40 నిమిషాలు గవర్నర్ తో భేటీ అయ్యారు నిమ్మగడ్డ రమేష్. ఏపీలో
pawan kalyan capital amaravati: అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అమరావతి ఉద్యమం చేస్తున్న వారిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు పవన్ కళ్యాణ్. మంచి బట్టలు, బంగారం పెట్టుకుని ఉద్యమం చేయకూడదా అని పవన్ ప్రశ్నించా�
sec nimmagadda meets governor: ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ దూకుడు పెంచింది. గవర్నర్ బిశ్వభూషణ్ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. బుధవారం(నవంబర్ 18,2020) ఉదయం గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్ తో భేటీ అయ్యారు. స్థ�
kodali nani local body elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మంటలు రాజేస్తున్నాయి. రాజకీయంగా వేడిని పుట్టిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు సిద్ధం అని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటుంటే, ప్రభుత్వం మాత్రం నో అంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై
pawan kalyan: పార్టీలు మారినప్పుడల్లా రాజధానులు మారకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని విషయంలో 2014 నిర్ణయానికే జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని జనసేన మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని పవన్ గుర్తు చేశారు. అధికార�
tdp sc classification: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదంటారు.. కానీ, ఒక్కోసారి ఆలస్యంగానైనా ఆకులు పట్టుకుంటే కొంచెం ఉపశమనం లభించే చాన్స్ ఉండొచ్చన్నది టీడీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. పోగొట్టుకొన్న చోటే వెతుక్కొని ఎలాగైనా నిలదొక్కుకోవాలని ఆ పార్టీ
new tension for ysrcp activists: ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక రకంగా ఉంటుంది.. వచ్చాక మరో రకంగా ఉంటుంది. అధికారంలోకి రాక ముందూ నేతలందరూ కలిసి పని చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఎన్నికల ముందు టికెట్ల విషయంలో కొంత వరకూ అసంతృప్తి బయట పడుతూ ఉండడం సహజం. ఇక అ
group clashes in gannavaram ysrcp: గన్నవరం వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. రెండు నెలల క్రితం సచివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో తలెత్తిన వివాదం మరోసారి రాజుకుంది. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా దుట్టా వర్గీయులు ఆందోళనకు దిగారు. వంశీ అనుచరులకే కాంట్రాక్టు