Home » cm jagan
abdul salam family suicide: నమ్ముకున్న వారే నట్టేట ముంచే ప్రయత్నాలు.. వరుసగా వెంటాడుతున్న నిందలు.. చేయని తప్పును ఒప్పుకోవాలంటూ పోలీసుల వేధింపులు.. కనుచూపు మేరలో కనిపించని సాయం.. అన్నీ కలిసి ఆ కుటుంబాన్ని చావుకి దగ్గర చేశాయి. ఓ ఆటో డ్రైవర్తో పాటు అతడి ఫ్యామిలీ �
cm jagan Financial assistance : వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షలు సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9, 2020) జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ
ysr vahana mitra second phase: వైఎస్ఆర్ వాహనమిత్ర రెండో ఏడాది రెండో విడతను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. రెండో ఏడాది రెండో విడతలో 11వేల 501మంది లబ్ది పొందారు. ఈ ఏడాది 2లక్షల 61వేల 975మంది లబ్ది చేకూ
abdul salam: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అబ్దుల్ ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, వివిధ సంఘాల నాయకులు అబ్దు
CM to launch second phase of Somasila canal project : సోమశిల రిజర్వాయర్ జలాలతో నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు 2020, నవంబర్ 09వ తేదీ సోమవారం సీఎం వైఎస్ జగన్ వర్చువల�
karanam venkatesh: ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకే పార్టీలో ఉన్నా కత్తులు దూసుకుంటున్నారు. వర్గ పోరు దాడులు, ఘర్షణలకు దారి తీస్తోంది. దీంతో
vijayasai reddy gitam: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వరుసగా షాక్ లు ఇస్తున్నారు. శ్రీభరత్ ప్రెసిడెంట్గా ఉన్న గీతం డీమ్డ్ యూనివర్సిటీపై విజయసాయిరెడ�
amanchi krishnamohan vs karanam balaram: ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ గుర్తింపు కాస్త ఓవర్ డోస్ అయిపోయింది. అధికార వైసీపీలో వర్గాల కుమ్ములాటలు రోజురోజుకు ఎక్కువై రచ్చకెక్కి అధిష్టానానికి పెద్ద తలనొప్పిలా మారుతున్నాయి. ట�
ap cabinet meeting: ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. గురువారం(నవంబర్ 5,2020) అమరావతిలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయ్యింది. ప్రధానంగా ఇసుక పాలసీలో మార్పులపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. దాదాపు 30 కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అసెంబ్లీ సమావ�
ganta srinivas rao: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేకమైన స్టైల్. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాయిస్ను బలంగా వినిపించే గంటా.. మారిన ప్రతిపార్టీలోనూ తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని సృష్టించుకున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే ఈ పోలిటిక�