Home » cm jagan
cm jagan new districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన వైసీపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాల పునర్విభజనపై అధికారులతో ఇవాళ(నవంబర్ 16,2020) సీఎం జగన్ సమీక్షించనున్నారు. కాసేపట్ల
ap new districts: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోతుందని భావించారు. కాకపోతే ఏదో ఒక కారణంతో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు వేగవంతమైందని అంటున్నారు. కాకపోతే కొత్త జిల్లాల సంఖ్యపైనే ఇప్పుడు �
cm jagan : విశాఖ జిల్లా అభివృద్ధి సమావేశంలో వైసీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై జగన్ సీరియస్ అయ్యారు. విశాఖ వైసీపీ నేతలు వెంటనే తాడేపల్లికి రావాలని ఆదేశించారు. దీంతో వైజాగ్ నేతలు విశాఖ నుంచి తాడేపల్లికి పయనం అయ్యారు. తాడేపల్లిలోని తన క్యాంపు కా
cm jagan ysrcp : వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. పార్టీ తెచ్చిన అధికారంతో పాలన చేస్తున్న జగన్ పార్టీని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ పూర్తి స్థాయిలో ప్రభుత్వంపైనే దృ�
YSR Arogyasree Services : ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 7 జిల్లాల్లో అమలవుతున్న ఆరోశ్రీ పథకాన్ని.. మిగతా 6 జిల్లాల్లో కూడా వర్తింపచేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ పథ
selfie videos In Kurnool : కర్నూలు జిల్లాలో సెల్ఫీ వీడియోలు కలకలం రేపుతున్నాయి. తనను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకొని కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం ఘటన మరవక ముందే జిల్లాలో మరో వీడియోలు తెరపైకి వచ్చాయి. వస్తు�
contract employees : కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఉద్యోగుల కొనసాగింపుపై అన్ని శాఖలు వివరాలు పంపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాఖలు, జిల్లాల వారీగా వివరాలు కోరింది. ఉద్యోగుల కొనసాగింపుపై కొన్ని శాఖలు వివరాలు సమ�
Jawan Praveen Kumar Reddy Funeral : అశ్రునయనాల మధ్య వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. 2020, నవంబర్ 11వ తేదీ బుధవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలోని రెడ్డివారిపల్లిలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ప్రవీణ్ కు నివాళులర్పించేందుకు భారీగా �
ap government diwali celebrations: ఏపీలో దీపావళి సంబరాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసుల వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం సూచించ�
guduru mla Varaprasad Rao Velagapalli: నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వరప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ ఇక్కడ రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ సామాజికవర్గం అండదండలు