Home » cm jagan
amanchi krishna mohan: కరణం బలరాం.. ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే. ఆమంచి కృష్ణమోహన్.. ఇప్పుడు లోకల్ వైసీపీ స్ట్రాంగ్ లీడర్. ఇద్దరూ ఈక్వల్గానే ఉన్నారు. కరణం వైసీపీ కండువా కప్పుకున్నప్పటి నుంచే.. చీరాలలో ఆధిపత్య పోరు మొదలైంది. ఇన్నాళ్లూ అది సైలెంట్గానే ఉంది. బలరాం
karanam balaram vs amanchi krishna mohan: చీరాలలో ఒకే ఒరలో రెండు కత్తుల మధ్య పోరు జరుగుతోంది. కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ మధ్య ఆధిపత్య పోరు.. ఇప్పుడు రచ్చకెక్కింది. ఇద్దరు బలమైన నేతల మధ్య ఆధిపత్య పోరు, విబేధాలు.. వైసీపీకి బలమా? బలహీనతా? చీరాల రోడ్లపై మినీ యుద్ధం, భీకర ఘర్�
Andhra Pradesh Formation Day Celebrations : ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీ రాష్ట్రం దగా పడిందని, గ్రామ గ్రామనా..వేల కిలోమీటర్ల నడిచి..ప్రజల అవసరాలను వారి ఆకాంక్షలను గుర్తించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2020, నవం�
rama subba reddy: కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో గుర్తింపు పొందిన పొన్నపురెడ్డి కుటుంబం మొన్నటి ఎన్నికల తర్వాత వైసీపీలోకి చేరింది. రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి
schools colleges reopen: ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఇంటర్ కాలేజీలు, స్కూల్స్ లో రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్ పద్దతిలో క్లాసులు నిర్వహిస్తారు. ఏపీలో నవ
dk family: డీకే ఆదికేశవులునాయుడు అంటే చిత్తూరు జిల్లాతో పాటు ఏపీ రాజకీయాల్లో సుపరిచితులే. మద్యం మొదలు అనేక వ్యాపారాలతో వేల కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టిన ఆయన.. అనేక రాజకీయ పార్టీల్లో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కోశాధికారి మొదలు చిత్తూ�
nandamuri balakrishna: తన తండ్రి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఏనాడు రాజకీయ వాసనలు వంటబట్టించుకోకుండా జాగ్రత్తపడ్డ బాలకృష్ణ.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కాస్త చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ సైతం సినీ నటుడిగా తన వారసుడు బ�
pothula sunitha resign : టీడీపీ నేత, ఎమ్మెల్సీ పోతుల సునీత కీలక నిర్ణయం తీసుకున్నారు. పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిర�
polavaram project: పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం బాంబు పేల్చింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని చెప్పింది. పునరావాసంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోలవరంపై ఆర్టీఐ ద్వారా ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016 సెప్టె
cm jagan : గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. రోడ్డు మధ్యలో ఆరడుగుల మేర గొయ్యి ఏర్పడింది. మార్కెట్ సెంటర్ దగ్గర రోడ్డు కుంగిపోవడంతో ఆ మార్గంలో వెళ్లే వారు ఆందోళన చెందుతున్నారు. �