cm jagan

    పండక్కి పల్లెకు వెళ్లేదెలా? తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడుస్తాయా

    October 21, 2020 / 04:30 PM IST

    rtc buses: దసరా పండుగ దగ్గర పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయా..? అంతర్రాష్ట్ర సేవలపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందా..? కనీసం పండుగ పూట అయినా రెండు ఆర్టీసీ సంస్థలు రాజీకొస్తాయా..? ఇన్ని అనుమానాలు, సందేహాల మధ్య పండక్�

    ఏపీలో స్కూళ్లు : సరి – బేసి విధానం, ఏ రోజు ఏ తరగతులంటే

    October 21, 2020 / 12:55 PM IST

    Schools in AP: Classes in Hard and Even mode : ఏపీలో స్కూళ్ల ప్రారంభానికి రోజులు దగ్గర పడుతున్నాయి. నవంబర్ 02వ తేదీ నుంచి పాఠశాలలను పున:ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సరి, బేసి విధ�

    పవన్ కళ్యాణ్‌కు మరో పెద్ద కష్టం, వారు కూడా దూరం అవుతున్నారు

    October 21, 2020 / 11:53 AM IST

    pawan kalyan : గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన పార్టీకి కష్టాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓటమి తర్వాత నేతలంతా ఎవరి దారి చూసుకుంటే జన సైనికులు మాత్రమే సేనానికి అండగా ఉన్నారు. అయ�

    అధికారంలోకి వచ్చినా ఏం లాభం, తీవ్ర నిరాశలో వైసీపీ నేతలు

    October 20, 2020 / 05:21 PM IST

    ysrcp leaders unhappy: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. కొన్ని కార్పొరేషన్లకు తప్ప ఇంకా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ జరగలేదు. వీటి సంగతి అటుంచితే కనీసం లోకల్ పదవులతోనైనా సర్దుకుందాం అనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో అవి

    స్కూళ్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం

    October 20, 2020 / 04:46 PM IST

    Andhra Pradesh schools to reopen from November 2: ఏపీలో కరోనా నేపథ్యంలో రాష్ట్ర సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజున, 2, 4,6,8 తరగతులు మరో రోజు నిర్వహిస్తామని జగన్ స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉం�

    వైఎస్ హయాంలో చక్రం తిప్పిన ఆ వైసీపీ సీనియర్ నేతకి మళ్లీ మంచి రోజులు వస్తాయా

    October 20, 2020 / 02:57 PM IST

    anam ramanarayana reddy: రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఈ కుటుంబానికి చెందిన పాతతరం నాయకులు ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి దగ్గర నుంచి ఈ తరం నాయకులు ఆనం రామనారాయణరెడ్డి వరకు రాష్ట్ర రాజకీయాల�

    సీఎం జగన్ ను కలవనున్న దివ్య తేజస్విని పేరెంట్స్

    October 20, 2020 / 10:05 AM IST

    Divya Tejaswini Parents to meet CM Jagan : దారుణ హత్యకు గురైన దివ్య తేజస్విని పేరెంట్స్ సీఎం జగన్ ను కలువనున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరనున్నారు. ఇటీవలే నాగేంద్ర చేతిలో దివ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితుడిన

    జగన్‌కు మద్దతు, కేసీఆర్‌‌కు వ్యతిరేకం.. తెలుగు రాష్ట్రాల మధ్య బీజేపీ చిచ్చు

    October 19, 2020 / 11:30 AM IST

    bjp double game: అపెక్స్ కౌన్సిల్‌పై జాతీయ పార్టీ అయిన బీజేపీ వేర్వేరు సిద్ధాంతాల‌తో వ్యవ‌హ‌రిస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ జ‌గ‌న్ ప్రభుత్వానికి వెన్నుద‌న్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రయోజ‌నాలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల ప‌క్షా

    మార్పు మంచిదే.. ఆ మంత్రి ఇంటికి క్యూ కట్టిన వైసీపీ నేతలు, కేడర్ ఫుల్ హ్యాపీ

    October 17, 2020 / 12:33 PM IST

    Mekapati Goutham Reddy: గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ పార్టీకి తిరుగులేదనేలా కనిపించింది. కానీ, జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజురోజుకీ మారిపోతున్నాయి. ఆ పార్టీలోని మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరికి వారే యమునా తీర

    ఎంపీ మార్గాని వర్సెస్ ఎమ్మెల్యే జక్కంపూడి.. రాజమహేంద్రవరం వైసీపీలో ఆధిపత్య పోరు

    October 12, 2020 / 05:26 PM IST

    mp margani vs jakkampudi: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయాలు చర్చనీయాంశం అయ్యాయి. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, స్థానిక వైసీపీ నాయకులకు మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణమంటున్నారు. కొంతకాలంగా ఎంపీ భరత్ రామ్, రాజ

10TV Telugu News