Home » cm jagan
apex council meeting: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగం, కొత్త ప్రాజెక్ట్ల నిర్మాణంపై తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన పంచాయితీ ముదిరింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ(అక్టోబర్ 6,2020) అపెక్స్ కౌన్సిల్ �
ap politics: ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. పార్టీల మధ్య మూడు ముక్కలాట మొదలైంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఓ జాతీయ పార్టీ పావులా మారుతోందనే టాక్ నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు సాగ�
Vizag మరో గోవా తరహాలో డెవలప్ కానుంది. విదేశీ పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. స్టేట్ ఎకానమీ పెంచుకోవటానికి ఏపీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుందా అనేంతలా పరిస్థితులు మారిపోతున్నాయి. నేషనల్ మీడియాలో వస్తున్న వార్త�
Jagananna Vidya Kanuka : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ‘Jagananna Vidya Kanuka’ ఒకటి. విద్యార్థులకు మేలు చేకూరేలా ఈ పథకం రూపొందించింది సీఎం జగన్ ప్రభుత్వం. అయితే..ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడింది. స్టాక్ పాయింట్ లో ఉన్న జగనన్న విద్యా
AP Village volunteer system : ఏపీలో గ్రామ సచిలవాలయ వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తి అయింది. వాలంటీర్ల కృషికి చప్పట్లతో అభినిందించాలని రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వాలంటీర్ల సేవలను అభినందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చప్పట్లు కొట్టారు.
vellampalli srinivas rao corona positive: ఏపీ దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం వారం రోజులపాటు అక్కడే ఉన్న మంత్రి కరోనా టెస్టులు జరిపించుకోగా పాజిటివ్ వచ్చినట్�
సీఎం వైఎస్ జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచెకట్టు, తిరునామంతో వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితు
సినీ నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. రాజకీయాలకు కూడా కాస్త దగ్గరగానే ఉంటారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు అలీ. ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా సీట్ల సర్దుబాటులో అ�
Vallabhaneni Vamsi : టీడీపీ నుంచి మరింత మంది వస్తారని, గన్నవరం ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేను రెడీ అంటూ…ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విధానాలకు నచ్చక ఎవరూ ఉండరన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతల వెన
ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజీల్ లపై సెస్ విధించింది. ఒక్క రూపాయి సెస్ విధిస్తూ శుక్రవారం(సెప్టెంబర్ 18,2020) ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజీల్ లపై లీటర్ పై రూపాయి సెస్ విధించడం ద్వారా రాష�