Home » cm jagan
ఇప్పుడు ఏపీలో ర్యాంకుల రాజకీయం ఊపందుకుంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ర్యాంకు వస్తే వాల్యూ లేదని వాదించేది నాటి ప్రతిపక్షం. ఇప్పుడు అదే ర్యాంకొస్తే.. అంతా మా క్రెడిట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది అధికార పక్షం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె�
సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లు ఉన్న ఆ పార్టీక�
కరోనా బారిన పడిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆరోగ్యం విషమించింది. అత్యవసర చికిత్స కోసం ఎమ్మెల్యే దొరబాబును బెంగుళూరు తరలించాలని డాక్టర్లు చెప్పారు. దాంతో వెంటనే ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదివారం(సెప్టెంబర్
ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చేలా వ్యహరిస్తే కఠినచర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ తప్పు జరిగినా
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ జూదంపై నిషేధం విధించింది. ఆన్ లైన్ లో పేకాట, రమ్మీ, పోకర్ లాంటి జూద క్రీడలను బ్యాన్ చేస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గేమి�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ రమ్మీ వంటి జూద క్రీడలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆన్ లైన్ లో జూదం ఆడితే ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. ఆన్ లైన్ రమ్మీ నిర్వహిస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి
ఏపీలో మందుబాబులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తీసుకురావడానికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఒక వ్యక్తి మూడు బాటిళ్లు మాత్రమే తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తెచ్చుకునేంద
మాటల తూటాలతో ప్రతిపక్షాలను నిత్యం ఇరకాటంలో పెట్టే అధికార పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే సెగ మొదలైంది. తన నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. రాష్ట్ర రాజకీయాలతోపాటు, వైసీపీలో పెద్ద సౌండ్తో మాట్లాడుతూ పాపులర్ నేతగా ముద్�
కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు తగ్గించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ల్యాబ్స్ లో రూ.2వేల 900 ఉన్న స్వాబ్ టెస్టు ధరను రూ.1900కు తగ్గించింది. అలాగే ప్రభుత్వం �
తెలంగాణ టీడీపీలో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరోనా లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ కేంద్రంగానే ఇరు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ గడ్డు పరిస్�