Home » cm jagan
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అక్రమాలు చేశారని చెబుతూ ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో
చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి
ఏపీ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలు చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని..అందుకే తమ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు సీఎం జగన్. 2020, ఫిబ్రవరి 08వ తేదీ రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణ ఘటనలను చూస్తుంటే..చాలా బాధేస్తుందని, ఇలాంటి ఘటనల్లో వారికి శిక్ష పడేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చామన్నా సీఎం జగన్. 2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారం రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్�
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. అక్షరాలా రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు ఏపీ నెత్తిన వేలాడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు వేల కోట్లు అప్పులు చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. పరిస్థితి చూస్తుంటే.. వచ్చే బడ్జెట్లో ఆదా
మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం(disha act) సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. దిశ చట్టాన్ని అమలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక
ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం దుమారం రేపుతోంది. కియా మోటర్స్ తరలింపు ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ తనను ఫిదా చేసిందని అన్నారు.
అమరావతి రాజధాని ప్రాంతంలోని 8 గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 8 గ్రామ పంచాయతీలను నోటిఫై చేస్తూ గురువారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.