Home » cm jagan
రైతు భరోసా కేంద్రాల లోగో, భరోసా కేంద్రాల ద్వారా విత్తన కొనుగోలు చేసుకొనే వెబ్ సైట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ ధరల పట్టిక ఉండాలని, ప్రకటించిన ధరల కన్నా తక్కువ ధరలకు కొనుగోలు చేస్తే వెంటనే జోక్యం చేసుకోవ�
కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు
కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు
కియా మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తరిలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. మూడు రాజధానులంటూ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీకి భార�
3 రాజధానులకే కట్టుబడి ఉన్నామన్న సీఎం జగన్ ప్రకటన.. మరోసారి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ ప్రకటనపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎంత వేగంగా అధికారంలోకి వచ్చారో.. అంతే వేగంగా కనుమరుగై పోతారంటూ తనదైన శైలిలో విమర�
22 మంది వైసీపీ ఎంపీలు... ముగ్గురు టీడీపీ ఎంపీలపై ప్రతాపం చూపిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ.. రాష్ట్రానికి ఏమి తీసుకువచ్చిందని ప్రశ్నించారు.
పోలీసులు, అధికారులు, నేతల వ్యవహారాన్ని గుర్తు పెట్టుకుంటున్నా..అన్నింటికి బదులు ఇస్తాం..సీఎం జగన్ ఎంత ఫాస్ట్గా వచ్చాడో..అంతే ఫాస్ట్గా రాజకీయంగా కనుమరుగువుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని బాబు వ్యతిరేకిస్తున్న స
రాజధాని రగడ ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు. ఎప్పటి నుంచి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో..అప్పటి నుంచి ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. 2020, ఫిబ్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదన్నారు.
ఏపీ సీఎం జగన్ రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి