Home » cm jagan
వంశీ క్షమాపణలపై అంబటి రాంబాబు
జూ .ఎన్టీఆర్పై కుట్రలు చేస్తున్నారు!
అధికారంలోకి వచ్చేది జనసేన అన్న నాదెండ్ల మనోహర్, తమ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని హామీ ఇచ్చారు. కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఓటీఎస్ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం..
గేటుకు గ్రీజు వేయించలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు కడతాడా? గేటుకి రిపేర్ వస్తే ఏడాది అయినా చేయలేదు. ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62మంది..
అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాను ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున..
వరదలకు దెబ్బతిన్న నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పారు. నెల్లూరు నగరంలోని భగత్సింగ్ కాలనీలో పర్యటించిన సీఎం జగన్ పెన్నా నదిని పరిశీలించారు.
ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా గుర్తించడం వల్లే ఆ చుట్టుపక్కల కొన్ని సంస్థలను కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు.
వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్.
ఉత్తరాంధ్రలో తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాన్ పరిస్థితులపై ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ చర్చించారు.