Home » CM KCR
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో మునుగోడుకు సంబంధించిన ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారం ప్రారంభించే సందర్భంగా మీడ
కేసీఆర్ రాకతో మునుగోడు భవిష్యత్ మారనుందా ?
సీఎం కేసీఆర్ ప్రజా దీవెన సభపై సర్వత్రా ఆసక్తి
తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు చుట్టే తిరుగుతోంది. మునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు ఎవరి బిజీల్లో వారున్నారు. పోటా పోటీగా సభలు నిర్వహించేందుకు ప్లాన్ వేస్తున్నారు. దీంట్లో భాగంగా టీఆర్ఎస్ రేపు మునుగోడులో భార�
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో శామీర్పేట మండలం అంతాయిపల్లిలో ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవ�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎన్నో పోరాటాలతో సాధించుకున్నాం. అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం.. మోసపోతే గోసపడ్తం.. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్తోపాటు.. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న�
వజ్రోత్సవ వేడుకల సాక్షిగా కేంద్రంపై కేసీఆర్ నిప్పులు
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం కేసీఆర్, మంత్రులు గైర్హాజరయ్యారు. తేనీటి విందుకు సీఎం కేసీఆర్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ రద్దు చేసుకున్నారు.