Home » CM KCR
సీఎం కేసీఆర్ 26 రాష్ట్రాలకు సంబంధించి రైతు సంఘాల నేతలో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్ని వ్యవసాయం రంగం పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాల పురోగతి గురించి చూడా చర్చించనున్నారు.
తెలంగాణ 100 సంవత్సరాలు ఆగం అవుతుంది
కేంద్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిందా? దేశానికి ఎందుకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నారు? అంటూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. గురువారం రంగారెడ్డి జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
దేశఖ్యాతిని గాంధీజీ ప్రపంచవ్యాప్తం చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీజీ స్వాతంత్ర్య పోరాటం గురించి నేటి యువతకు తెలియాలని తెలిపారు. జాతిపిత గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్
బంగారు తెలంగాణ తెస్తానని ప్రజలకు వాగ్ధానం చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని బార్ల రాష్ట్రంగా మార్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు YS షర్మిల. కాంగ్రెస్ పార్టీ...బీజేపీ పార్టీలు కేసీఆర్ కు అమ్ముడుపోయాయి అంటూ వ్యాఖ్యానించి ఆమె కేసీఆర్ కు పాలన చేతకాదని �
కేసీఆర్ ఫ్యామిలీపై ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ సంచలన ఆరోపణలు
ఒకరినొకరు కాపాడుకోవడానికే ఈ విమర్శలు
టీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతల మధ్య మాటల యుద్ధం
Super Punch : కొట్లాడుడు కొత్త కాదు
బీజేపీపై ఓ రేంజ్లో ఫైర్ అయిన కేసీఆర్.. తాడోపేడో తేల్చుకుంటానని వార్నింగ్