Home » CM KCR
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడుకు బైపోల్ జరుగనుంది. దీంతో మునుగోడు ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్,బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఈ బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఏ పార్టీకి ఇది ఎం
తెలంగాణ సర్కార్.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. గురువారం మధ్యాహ్నం 1.16 నిమిషాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సీసీసీని ప్రారంభించనున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 కోట్ల అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరిపించాలని ఎర్రమంజిల్లోని జలసౌధ ముందు బైఠాయించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
సీఎం కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఇది ప్రజాస్వామ్యమా..? రాచరికమా? అని ప్రశ్నించారు. ప్రత�
అట్లుంటది పాల్తో..కేసీఆర్ను జైలుకు పంపిస్తా..!
తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని..ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని..అధికారులు ఓవర్ యాక్షన్ చేయవద్దు అంటూ సూచించారు. మండిపడ్డారు.
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అన్న ఈటల.. కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలే
ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో భేటీ కాబోతున్నారు. జాతీయ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఇక నిన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కేసీఆర్ సమావేశమయ్యారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళుతున్నారు సీఎం కేసీఆర్. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలపనున్నారు.