Home » CM KCR
తెలంగాణ సీఎం కేసీఆర్ కడం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం కడెం ప్రాజెక్ట్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.
ప్రెసిడెంట్ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చిన టీఆర్ఎస్.. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎటువైపు ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. విపక్షాల్లో ఇప్పటికే లుకలుకలు మొదలు కావడంతో కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రా�
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణలో 15రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆ
తెలంగాణకు రెడ్ అలెర్ట్.. అప్రమత్తమైన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. వీటిపై 15రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లా�
సీఎం జగన్ ను ఇంటికి పిలించి స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా? అంటూ పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు వరద ముంపుకు గురైన ప్రాంత మంత్రులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు.
ESI ఆస్పత్రి నిర్మాణం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన భూమి గతంలో డంపింగ్ యార్డుగా ఉపయోగించారని.కనీసం రహదారి కూడా లేని భూమిని ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించారని కాబట్టి మరోచోట భూమిని కేటాయించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ క
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్ను కలవబోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.