Home » CM KCR
తెలంగాణలో 2023లో అధికారమే ధ్యేయంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం మరిన్ని వ్యూహాలను అమలు చేయనున్నట్లు సమాచారం. ఇకపై అమిత్ షా ప్రతి నెల తెలంగాణకు రానున్నారు. ఎన్నికల వరకు ప్రతి నెలలో రె
తెలంగాణ సర్కార్ పై మరోసారి సమాచార హక్కు చట్టం అస్త్రాన్ని ఎక్కుపెట్టింది బీజేపీ. ఈసారి పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ పై ఆర్టీఐ అస్ట్రాన్ని సంధించేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు.
పెద్దపల్లి జిల్లా మంథనిలోని వరద ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మరోసారి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ..‘‘కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదు గానీ..కేసీఆర్ కు కలెక్షన్లు వచ్చాయి అంటూ విమర్శలు సంధించారు.
మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలే తెలంగాణలో జరుగుతాయిన కేసీఆర్.. దమ్ముంటే ఆపండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
కేంద్రం, రాష్ట్రాల మధ్య అప్పుల పంచాయితీ!
ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిది కాదు - కిషన్రెడ్డి
ఏపీలో విలీనం చేశారు కాబట్టి సమస్యలు తప్పవు
భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భద్రాచలం, పినపాకలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతా�
క్లౌడ్ బరస్ట్ అనే పదం వినిపించగానే అందరి దృష్టి డ్రాగన్ కంట్రీ చైనాపై పడింది. చైనా చేతిలో ఆర్టిఫిషియల్ క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీ ఉందనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తాయి.(China Cloud Burst)
‘‘ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అంటూ అటవీ శాఖ అధికారులపై నిప్పులు చెరిగారు కేసీఆర్.(CM KCR On Floods)