Home » CM KCR
కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు పిలుపునివ్వనున్నారు. లోక్సభ, రాజ్యసభలో పార్టీ ఎంపీలు అవలంభించవలసిన పలు కీలక అంశాలపై వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. పార్లమెంట్ వేదికగా పోరాటానికి పూనుకోవాలని �
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ సన్నిహితులతో, బిహార్లోని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, యూపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా ఇతర విపక్ష నేతలతో స్వయంగా ఫోనులో
ముందస్తుపై కేసీఆర్ను ఉద్దేశించి మల్రెడ్డి రంగారెడ్డి
టీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి కౌంటర్
ముందస్తు ఎన్నికల అంశం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు సై అంటే సై అంటున్నాయి. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.(Revanth Reddy Challenge)
Telangana Rains : గత నాలుగు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు,ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యల పై సీఎం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తామని అన్నారు. ఎల్ఐసీని అమ్మనీయబోమని తేల్చి చెప్పారు. తమ అజెండా ఏంటో త్వరలో చెబుతామన్నారు.
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి పతనంపై మోదీ ప్రశ్నించ లేదా అని నిలదీశారు. ఓ ముఖ్యమంత్రిగా తెలుసుకోవాలని ఉందని మోదీ అనలేదా అని ప్రశ్నించారు. నేను కూడా ఓ ముఖ్యమంత్రిగా ఎందుకు రూపాయి పతనమౌతుందో తెలుసుకోవాలనుకున్నానని తెలిపారు.
తెలంగాణలో మూడ్రోజుల పాటు స్కూళ్లకు సెలవులు
భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.