Home » CM KCR
కాళేశ్వరం పేరుతో కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నారు..!
ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఈనెల 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీకి పోటీగా ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థిని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో రేపు ఢిల్లీలో రాష్�
కేసీఆర్ బీజేపీపై పోరాడితే.. కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడం లేదు? ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారు?(Revanth Reddy On Undavalli)
కేసీఆర్ టీం.. తమిళనాడు బాధ్యతలు హీరో విజయ్కి..?
తెలంగాణలో మురోసారి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? దేశ రాజకీయాలపై ఫోకస్ పెంచిన కేసీఆర్.. అంతకంటే ముందే తెలంగాణలో పాగా వేసి ఆ తర్వాత ఢిల్లీలో జెండా ఎగరవేయాలని ఆలోచనలో ఉన్నారా? (CM KCR Early Elections)
జూన్ 19న జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీకి సంబంధించిన కార్యవర్గం, అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతోపాటు రాష్ట్రాల ప్రతినిధుల�
కేవలం 8 ఎంపీ సీట్లున్న కేసీఆర్...57 సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. అది తెలియని కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ఎలా సక్సెస్ అవుతారని పేర్కొన్నారు.
జాతీయ పార్టీ ఏర్పాటుపై నిన్న మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు. ఇవాళ కొందరు మంత్రులతో సమావేశం నిర్వహించి.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు తలమునకలయ్యాయి. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ మద్దతుదారులను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్ర