Home » CM KCR
దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని చెప్పారు. కచ్చితమైన మార్పు ఉంటుందని... దాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.(KCR With Deve Gowda)
కేసీఆర్ కుటుంబం ఏమీ నామినేటెడ్ గా వచ్చి అధికారంలోకి రాలేదన్నారు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులని గుర్తు చేశారు. దొడ్డి దారిన అధికారంలోకి రాలేదన్నారు.(Minister Gangula Counter)
బండి సంజయ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆరోగ్యం ఎలా ఉంది, కాళ్ల నొప్పులు తగ్గాయా అని బండి సంజయ్ ను అడిగి తెలుసుకున్నారు.(Modi Praises Bandi Sanjay)
PM Narendra Modi Speech:ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్న సందర్భంగా కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయింది అంటూ విమర్శలు కురిపించారు. ఒక కుటుంబం చేత
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టేందుకు.. కేసీఆర్ పెద్ద ప్లానే వేసుకున్నారు. దానికి తగ్గట్లుగా.. వ్యూహాన్ని రచించుకున్నారు. ఇప్పటికే.. దాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఈసారి.. సర్కారు వారి పాట.. 90కి తగ్గకుండా ఉంటుందని.. ఎప్పుడో ప్రకటించేశారు గులాబీ దళ�
జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి రూపకల్పనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కర్ణాటకకు ఒకరోజు పర్యటన కోసం వెళ్లనున్నారు. ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరి బెంగుళూర�
ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వస్తున్నారని, ప్రధాని ముందు ముఖం చెల్లకనే సీఎం కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నాడని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ విమర్శించారు. 26న మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. ఇండ�
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. పలు పార్టీల నేతలను కలుసుకున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు.
ఐఎస్బీ నెలకొల్పి 20 ఏళ్ళు పురస్కరించుకున్న సందర్భంగా వార్షిక ఉత్సవాలలో ప్రధాని మోదీ ఇతర ప్రముఖులు పాల్గొననున్నారని డీన్ మదన్ పిల్లుట్ల తెలిపారు.
టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రెండు అంశాలను రేవంత్ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో గొప్ప పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర�