Home » CM KCR
విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం చాలా బావుందన్నారు. ఇంత పెద్ద జన సంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరం అన్నారు.
దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటన పది రోజుల పాటు ఆరు రాష్ట్రాల్లో సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. పలువ�
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థుల వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం.
సీఎం కేసీఆర్ మరోసారి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరనున్న ఆయన.. మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
తమిళ స్టార్ హీరో విజయ్ సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్ వచ్చిన హీరో విజయ్..నేరుగా ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్ను కలిశారు.
త్వరలో రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ బుధవారం ప్రకటించింది. మూడు స్థానాలకుగాను అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ కోశాధికారిగా వ్యవహరించిన దామోదర్రావు, పారిశ్రామికవేత్త-హెటిరో సంస్థ అధినేత పార్ధసారథిరెడ్డి...ఈ ఇద్దరికి రాజ్యసభ టికెట్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
వయోపరిమితి సడలింపు కేవలం మూడేళ్లు మాత్రమే ఇచ్చారని.. దీని వల్ల 4 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉందని వాపోయారు.(RevanthReddy Letter To KCR)
గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన బోధనలకు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచానికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింస అనుసరించాల్సిన ధర్మాలని అన్నారు. బౌద్ధానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉందని..గోదావరి పరి�
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారు.. అంటూ ప్రశంసించారు.(PM Modi Calls BandiSanjay)